Annadata Sukhibhava Scheme అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక పథకం. చిన్న, సన్నకారు రైతులు మరియు కౌలు రైతులకు ఏటా రూ. 20,000 పెట్టుబడి సాయంగా అందజేయడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ఈ ఆర్థిక సాయం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయబడుతుంది.
అన్నదాత సుఖీభవ పథకం లక్ష్యం
రైతులు పండించే పంటలపై పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, వ్యవసాయం కొనసాగించేందుకు ఆర్థికంగా భరోసా కల్పించడమే ఈ పథక ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-KISAN పథకానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది....
Sign Up
KarateMS.com helps you connect and share with the people in your life.